నీటి యాజమాన్యం :

మొదటి దఫా నీరు మిరప నాట్లు వేసిన వెంటనే ఇవ్వాలి.

రెండవ సారి నీరు నాటిన పది రోజుల తర్వాత ఇవ్వాలి.

ఇకనుండి అవసరాన్నిబట్టి 8-9 సార్లు నీటి తడులు ఇవ్వాలి.

నీటి యాజమాన్యం వర్శదారాన్ని బట్టి  , నేల స్వభావాన్ని అనుసరించి  మరియు గాలిలో తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకొని చేయాల్సి ఉంటుంది.

కాలువల ద్వరా పారకం మరియు డ్రిప్ ఇరిగేషన్ పద్దతుల ద్వార నీటి తడులను ఇవ్వవచ్చు.